Andhra News: భక్తులతో తిరుమల కొండ కిటకిట

కలియుగ దైవాన్ని దర్శించుకునేందుకు తిరుమలకు భక్తులు పోటెత్తారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులతో తిరువీధులు కిక్కిరిసిపోయాయి. వైకుంఠం క్యూకాంప్లెక్స్ నిండిపోయాయి. సర్వదర్శనం కోసం భక్తులు బారులు తీరాల్సివచ్చింది. 

Published : 29 May 2022 09:20 IST

కలియుగ దైవాన్ని దర్శించుకునేందుకు తిరుమలకు భక్తులు పోటెత్తారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులతో తిరువీధులు కిక్కిరిసిపోయాయి. వైకుంఠం క్యూకాంప్లెక్స్ నిండిపోయాయి. సర్వదర్శనం కోసం భక్తులు బారులు తీరాల్సివచ్చింది. 

Tags :

మరిన్ని