Crime News: బొట్టు బిళ్లల తయారీ పేరిట కేటుగాళ్ల నయా మోసం..
ఇంట్లో కూర్చుని సంపాదించే ఉద్యోగం. పెట్టుబడి తక్కువ, ఆదాయం ఎక్కువ. ఒక్కసారి డబ్బులు వెచ్చించారంటే.. జీవితాంతం కూర్చొని సంపాదించొచ్చు. ఇలాంటి మాటలు సాధారణంగా ఎవరినైనా ఇట్టే ఆకర్షిస్తుంటాయి. మాయ మాటలు నమ్మి వెనుకా.. ముందు.. ఏమీ ఆలోచించరు. నిండా మునిగాక నెత్తీనోరు బాదుకుంటారు. ఇటీవల తరచుగా వెలుగులోకి వస్తున్న ఇలాంటి మోసాలతో కొందరు కేటుగాళ్లు అమాయకుల జీవితాలతో ఆటలాడుతున్నారు. తాజాగా హైదరాబాద్లో వెలుగులోకి వచ్చిన ఓ ఘటనలో బాధితుల తీగలాగితే తెలుగు రాష్ట్రాల్లో డొంకంతా కదిలొచ్చింది.
Published : 29 Nov 2022 12:42 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం