Bharath Jodo Yathra: సంగారెడ్డి జిల్లాలో ఉత్సాహంగా రాహుల్ భారత్ జోడోయాత్ర

సంగారెడ్డి జిల్లాలో భారత్ జోడోయాత్ర కొనసాగుతోంది. ఉదయం చౌటకూర్ నుంచి ప్రారంభమైన రాహుల్ యాత్ర కంసాన్ పల్లి వరకు కొనసాగింది. మార్గమధ్యలో వివిధ వర్గాల ప్రజల్ని కలుసుకున్న రాహుల్ గాంధీ వారి సమస్యలని అడిగి తెలుసుకున్నారు. పరిష్కారం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. రాహుల్‌ను చూసేందుకు భారీ సంఖ్యలో జనం తరలివచ్చారు.

Published : 05 Nov 2022 13:07 IST

Tags :

మరిన్ని