Telangana News: కార్పొరేట్ ఆసుపత్రికి దీటుగా హుజూరాబాద్ ప్రభుత్వాసుపత్రి
సర్కారు ఆస్పత్రి అంటే సగం మందికి గుబులు. అందుకే ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాలంటే కొంత జంకుతుంటారు. కానీ, కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ప్రభుత్వాసుపత్రికి చికిత్స కోసం రోగులు వరుస కడుతున్నారు. ఇక్కడ కార్పొరేట్ కు దీటుగా వైద్య సేవలందిస్తుండటంతో పాటు రూ.లక్షల ఖర్చుతో కూడుకున్న శస్త్రచికిత్సలు ఉచితంగా చేస్తున్నారు. అయితే మరిన్ని సదుపాయాలు కల్పించేందుకు పరికరాలు మంజూరైనప్పటికీ అవి కాగితాలకే పరిమితమయ్యాయి.
Published : 01 Jul 2022 15:49 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?