Telangana News: కార్పొరేట్ ఆసుపత్రికి దీటుగా హుజూరాబాద్ ప్రభుత్వాసుపత్రి

సర్కారు ఆస్పత్రి అంటే సగం మందికి గుబులు. అందుకే ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాలంటే కొంత జంకుతుంటారు. కానీ, కరీంనగర్ జిల్లా హుజూరాబాద్  ప్రభుత్వాసుపత్రికి చికిత్స కోసం రోగులు వరుస కడుతున్నారు. ఇక్కడ కార్పొరేట్ కు దీటుగా వైద్య సేవలందిస్తుండటంతో పాటు రూ.లక్షల ఖర్చుతో కూడుకున్న శస్త్రచికిత్సలు ఉచితంగా చేస్తున్నారు. అయితే మరిన్ని సదుపాయాలు కల్పించేందుకు పరికరాలు మంజూరైనప్పటికీ అవి కాగితాలకే పరిమితమయ్యాయి.

Published : 01 Jul 2022 15:49 IST

సర్కారు ఆస్పత్రి అంటే సగం మందికి గుబులు. అందుకే ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాలంటే కొంత జంకుతుంటారు. కానీ, కరీంనగర్ జిల్లా హుజూరాబాద్  ప్రభుత్వాసుపత్రికి చికిత్స కోసం రోగులు వరుస కడుతున్నారు. ఇక్కడ కార్పొరేట్ కు దీటుగా వైద్య సేవలందిస్తుండటంతో పాటు రూ.లక్షల ఖర్చుతో కూడుకున్న శస్త్రచికిత్సలు ఉచితంగా చేస్తున్నారు. అయితే మరిన్ని సదుపాయాలు కల్పించేందుకు పరికరాలు మంజూరైనప్పటికీ అవి కాగితాలకే పరిమితమయ్యాయి.

Tags :

మరిన్ని