Hawala Money: మునుగోడు ఎన్నికల ఎఫెక్ట్.. బంజారాహిల్స్లో మరో ₹2 కోట్లు పట్టివేత
మునుగోడు ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్లో హవాలా దందాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. వరుస తనిఖీలతో కోట్లలో నగదు స్వాధీనం చేసుకుంటున్నారు. మూడ్రోజుల వ్యవధిలోనే రూ.8 కోట్ల సొమ్మును పట్టుకున్నారు. నిన్న రెండున్నర కోట్లు సీజ్ చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు.. బంజారాహిల్స్లో ఇవాళ మరో రూ.2 కోట్లను స్వాధీనం చేసుకున్నారు.
Published : 12 Oct 2022 14:38 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు