Health news: రక్తపోటును అదుపులో ఉంచుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?

ఈ మధ్య కాలంలో రక్తపోటు భారిన పడుతున్నవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. దీన్ని కట్టడిచేయకుంటే శరీరాన్ని వ్యాధుల కుంపటిగా  మార్చేస్తుందని వైద్యులు చెబుతున్నారు. మెదడు, కిడ్నీ తదితర అవయువాలన్నీ నిర్వీర్యం అయిపోతాయని హెచ్చరిస్తున్నారు.

Updated : 24 Dec 2022 14:45 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు