IAF: కేంద్రానికి భారత వైమానిక దళం ₹1,400 కోట్ల బడ్జెట్ ప్రతిపాదన
యుద్ధ సమయాల్లో కొరకరాని కొయ్యగా మారుతున్న శత్రురాడార్ వ్యవస్థపై భారత వైమానిక దళం దృష్టి కేంద్రీకరించింది. రాడార్లను ముందే గుర్తించి నాశనం చేసే అత్యాధునిక క్షిపణులను భారత అమ్ములపొదిలో చేర్చాలని నిర్ణయించింది. తద్వారా శత్రురాడార్ వ్యవస్థపై పైచేయి సాధించాలని సంకల్పించింది. ఇందుకోసం 1400 కోట్ల రూపాయల విలువైన ప్రతిపాదనను కేంద్రానికి పంపింది.
Published : 25 Nov 2022 12:34 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం