Hyderabad: అమ్మగీసిన బొమ్మ, బతుకమ్మ పాటల పోటీలకు విశేష స్పందన

విశ్వసాహితీ ట్రస్ట్ ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో నిర్వహించిన అమ్మగీసిన బొమ్మ, బతుకమ్మ పాటల పోటీలకు విశేష స్పందన లభించింది. సీనియర్ ఐఏఎస్ అధికారి బుర్రా వెంకటేశం రాసిన అమ్మగీసిన బొమ్మను నేను అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. బతుకమ్మ పాటలను ప్రతిబింబించేలా విద్యార్థులు నృత్యాలు చేసి ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో భాగంగా 21 మంది పరమవీర చక్ర అవార్డు గ్రహీతల చిత్రాలను ప్రదర్శించారు. 

Published : 27 Oct 2022 22:03 IST

విశ్వసాహితీ ట్రస్ట్ ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో నిర్వహించిన అమ్మగీసిన బొమ్మ, బతుకమ్మ పాటల పోటీలకు విశేష స్పందన లభించింది. సీనియర్ ఐఏఎస్ అధికారి బుర్రా వెంకటేశం రాసిన అమ్మగీసిన బొమ్మను నేను అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. బతుకమ్మ పాటలను ప్రతిబింబించేలా విద్యార్థులు నృత్యాలు చేసి ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో భాగంగా 21 మంది పరమవీర చక్ర అవార్డు గ్రహీతల చిత్రాలను ప్రదర్శించారు. 

Tags :

మరిన్ని