Hyderabad: అమ్మగీసిన బొమ్మ, బతుకమ్మ పాటల పోటీలకు విశేష స్పందన
విశ్వసాహితీ ట్రస్ట్ ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో నిర్వహించిన అమ్మగీసిన బొమ్మ, బతుకమ్మ పాటల పోటీలకు విశేష స్పందన లభించింది. సీనియర్ ఐఏఎస్ అధికారి బుర్రా వెంకటేశం రాసిన అమ్మగీసిన బొమ్మను నేను అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. బతుకమ్మ పాటలను ప్రతిబింబించేలా విద్యార్థులు నృత్యాలు చేసి ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో భాగంగా 21 మంది పరమవీర చక్ర అవార్డు గ్రహీతల చిత్రాలను ప్రదర్శించారు.
Published : 27 Oct 2022 22:03 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ