TDP: ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’.. కార్యక్రమాన్ని నేడు ప్రారంభించనున్న చంద్రబాబు

వైకాపా పాలనలో లోపాలు ఎత్తిచూపి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు తెలుగుదేశం పార్టీ చేపట్టిన ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమాన్ని చంద్రబాబు నేడు ఏలూరు జిల్లాలో ప్రారంభించనున్నారు. 50 రోజుల్లో 50 లక్షల కుటుంబాలు, 2కోట్ల మంది ప్రజలను కలిసి వారి కష్టాలను తెలుసుకునేలా కార్యక్రమాన్ని రూపొందించారు. 

Published : 30 Nov 2022 09:19 IST

Tags :

మరిన్ని