Sand Mafia: వైకాపా నేతల అండతో ప్రకృతి సంపద దోపిడీ

దోపిడీకి కాదేదీ అనర్హం అన్నట్లుంది వైకాపా నాయకుల తీరు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో కొండలను పిండి చేస్తున్నారు. అంతటితో ఆగకుండా... కాలువ గట్లను కొల్లగొడుతున్నారు. జేసీబీలు, లారీలతో అక్రమంగా మట్టిని తరలిస్తున్నారు.

Published : 26 Dec 2022 12:45 IST
Tags :

మరిన్ని