Andhra news: అక్రమ మట్టి తవ్వకాలు.. ఆపే నాథుడే లేడు!

గుంటూరు జిల్లాలో అక్రమ మట్టి తవ్వకాలు ఆగటం లేదు. అధికారులు దాడులు చేసినా, విపక్షాలు ఆందోళనలు నిర్వహించినా, మైనింగ్ మాఫియా ఆగటం లేదు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులతో గనుల శాఖ అధికారులు చర్యలకు ఉపక్రమించారు. అయితే కఠిన చర్యలు లేకపోవటంతో తవ్వకాల దందాకు అడ్డుకట్ట పడటం లేదు.

Published : 19 May 2022 18:49 IST

Tags :

మరిన్ని