CCOSW: సైబర్ యుద్ధానికి భారత్ సై.. చైనాను వణికించేలా సైన్యంలో కొత్త విభాగం!
దురాక్రమణలకు కాలుదువ్వే చైనాకు, పక్కలో బల్లంలా తయారైన పాకిస్థాన్కు షాక్ ఇచ్చేందుకు భారత్ సిద్ధమైంది. తమతో ద్విముఖ పోరులోనూ తలపడగల భారత్పై సైబర్ దాడులకు దిగే ఆ దేశాలను ఎదుర్కొనేందుకు భారత సైన్యం అత్యాధునిక కమాండ్ సైబర్ ఆప్స్ అండ్ సపోర్ట్ వింగ్స్ను ఏర్పాటు చేస్తోంది. కాలానుగుణంగా యుద్ధ తంత్రంలో సైబర్ స్పేస్ కీలకంగా మారిన తరుణంలో సైనిక బలోపేతానికి CCOSWను ఏర్పాటు చేయాలని భారత సైన్యం నిర్ణయించింది.
Published : 28 Apr 2023 10:06 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు