Pakistan: ఇమ్రాన్‌ఖాన్‌ పార్టీ పీటీఐపై నిషేధానికి యత్నం.. పాక్‌ మంత్రి వెల్లడి!

ఇస్లామాబాద్‌ కోర్టు కాంప్లెక్స్‌లో విధ్వంసకాండపై తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్‌ అధినేత, పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌తోపాటు 12 మందికిపైగా పీటీఐ నేతలపై ఉగ్రవాదం కేసు నమోదైంది. శనివారం ఇస్లామాబాద్‌ జిల్లా కోర్టు కాంప్లెక్స్‌లో పీటీఐ శ్రేణుల విధ్వంసం, భద్రతా దళాలపై దాడికి సంబంధించి ఈ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. 

Updated : 20 Mar 2023 09:28 IST

ఇస్లామాబాద్‌ కోర్టు కాంప్లెక్స్‌లో విధ్వంసకాండపై తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్‌ అధినేత, పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌తోపాటు 12 మందికిపైగా పీటీఐ నేతలపై ఉగ్రవాదం కేసు నమోదైంది. శనివారం ఇస్లామాబాద్‌ జిల్లా కోర్టు కాంప్లెక్స్‌లో పీటీఐ శ్రేణుల విధ్వంసం, భద్రతా దళాలపై దాడికి సంబంధించి ఈ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. 

Tags :

మరిన్ని