India: ఇండోనేసియాలో తొలిసారి సబ్మెరైన్ నిలిపిన భారత్!
దక్షిణ చైనా సముద్రంపై ఆధిపత్యం కోసం తహతహలాడుతున్న చైనాకు భారత్ షాక్ ఇచ్చింది. ఇండోనేసియాలోని రేవులో భారత్ సబ్ మెరైన్ ఐఎన్ఎస్ సింధుకేసరిని నిలిపింది. ఇది సుందా జలసంధి మీదుగా జకార్త చేరుకుంది. భారత్ యుద్ధ నౌకలు ఇండోనేసియా, ఇతర ఆసియా దేశాలను తరచూ సందర్శిస్తున్నా ఒక సబ్ మెరైన్ భారత జల సరిహద్దులకు దూరంగా మోహరించడం ఇదే తొలిసారని నౌకదళ సీనియర్ అధికారులు వెల్లడించారు.
Published : 24 Feb 2023 19:02 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణ ఇంటర్ ఫలితాలు వచ్చేశాయ్.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి
-
‘సంపద స్వాధీనం’పై శామ్ పిట్రోడా వ్యాఖ్యలు.. మరోసారి వివాదంలో కాంగ్రెస్
-
మనసుకీ వ్యాయామం ముఖ్యమే.. వేదాంత అధిపతి హెల్త్ టిప్స్
-
14 ఓవర్ల వరకూ మాదే పైచేయి.. ఆ ఒక్క కారణంతోనే మా ఓటమి: రుతురాజ్
-
సుప్రీం సీరియస్.. మరోసారి పతంజలి బహిరంగ క్షమాపణలు
-
వేడుకగా ‘ఆదికేశవ’ నటి వివాహం.. ఫొటో వైరల్