India: ఇండోనేసియాలో తొలిసారి సబ్‌మెరైన్‌ నిలిపిన భారత్‌!

దక్షిణ చైనా సముద్రంపై ఆధిపత్యం కోసం తహతహలాడుతున్న చైనాకు భారత్ షాక్ ఇచ్చింది. ఇండోనేసియాలోని రేవులో భారత్ సబ్ మెరైన్ ఐఎన్‌ఎస్ సింధుకేసరిని నిలిపింది. ఇది సుందా జలసంధి మీదుగా జకార్త చేరుకుంది. భారత్ యుద్ధ నౌకలు ఇండోనేసియా, ఇతర ఆసియా దేశాలను తరచూ సందర్శిస్తున్నా ఒక సబ్ మెరైన్ భారత జల సరిహద్దులకు దూరంగా మోహరించడం ఇదే తొలిసారని నౌకదళ సీనియర్ అధికారులు వెల్లడించారు.

Published : 24 Feb 2023 19:02 IST

దక్షిణ చైనా సముద్రంపై ఆధిపత్యం కోసం తహతహలాడుతున్న చైనాకు భారత్ షాక్ ఇచ్చింది. ఇండోనేసియాలోని రేవులో భారత్ సబ్ మెరైన్ ఐఎన్‌ఎస్ సింధుకేసరిని నిలిపింది. ఇది సుందా జలసంధి మీదుగా జకార్త చేరుకుంది. భారత్ యుద్ధ నౌకలు ఇండోనేసియా, ఇతర ఆసియా దేశాలను తరచూ సందర్శిస్తున్నా ఒక సబ్ మెరైన్ భారత జల సరిహద్దులకు దూరంగా మోహరించడం ఇదే తొలిసారని నౌకదళ సీనియర్ అధికారులు వెల్లడించారు.

Tags :

మరిన్ని