kadapa: కాల్వ విస్తరణ పేరుతో రూ. కోట్ల విలువైన మట్టిని అమ్మేస్తున్నారు : తెదేపా
కుందూ వరద కాల్వ విస్తరణ పేరుతో వైకాపా నేతలు కడప జిల్లాలో కోట్ల రూపాయల విలువ చేసే మట్టిని అమ్ముకుంటున్నారని తెలుగుదేశం ఆరోపించింది. సీఎం సొంత జిల్లాలో అధికార పార్టీ వారు బరి తెగించి రైతుల భూముల్లోని మట్టినీ అక్రమంగా తరలిస్తున్నారని తెదేపా నేతలు మండిపడ్డారు. వెయ్యి కోట్ల కుంభకోణాన్ని వెలికితీస్తామని హెచ్చరించారు.
Published : 01 Jul 2022 12:36 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు