KTR: ఎల్బీనగర్ పైవంతెనను ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌లో ఎల్బీనగర్ పైవంతెన నేటి నుంచి అందుబాటులోకి వచ్చింది. వనస్థలిపురం నుంచి దిల్‌సుఖ్‌నగర్ మార్గంలో చేపట్టిన ఈ వంతెనను మంత్రి కేటీఆర్‌ శనివారం ప్రారంభించారు. ఈ ఫ్లైఓవర్‌ అందుబాటులోకి రావడంతో విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చే వారికి ట్రాఫిక్‌ ఇబ్బందులు తొలగనున్నాయి.

Published : 25 Mar 2023 17:22 IST

హైదరాబాద్‌లో ఎల్బీనగర్ పైవంతెన నేటి నుంచి అందుబాటులోకి వచ్చింది. వనస్థలిపురం నుంచి దిల్‌సుఖ్‌నగర్ మార్గంలో చేపట్టిన ఈ వంతెనను మంత్రి కేటీఆర్‌ శనివారం ప్రారంభించారు. ఈ ఫ్లైఓవర్‌ అందుబాటులోకి రావడంతో విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చే వారికి ట్రాఫిక్‌ ఇబ్బందులు తొలగనున్నాయి.

Tags :

మరిన్ని