Ts News: స్వయం ఉపాధి దిశగా.. పూజకు వినియోగించిన పూలతో అగరబత్తులు
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో మహిళలు స్వయం ఉపాధి దిశగా ముందడుగు వేస్తున్నారు. జిల్లాకు చెందిన మహిళా సంఘం సభ్యులంతా ఒక్కటిగా ఏర్పడి "వాగ్మీ" బ్రాండ్ పేరిట అగరబత్తుల తయారీ చేస్తున్నారు.ఈ బ్రాండ్కు దేశవ్యాప్తంగా గుర్తింపుతేవటమే లక్ష్యమంటూ స్వయంకృషితో ముందుకు సాగుతున్నారు.
Published : 11 Nov 2022 12:41 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం