Delhi: స్వాతంత్ర్య దినోత్సవం.. భారీ కుట్రను భగ్నం చేసిన పోలీసులు

స్వాతంత్ర్య దినోత్సవం సమయంలో భారీ కుట్రను దిల్లీ పోలీసులు భగ్నం చేశారు. దిల్లీలో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని అక్రమంగా రవాణా చేస్తున్న ఆరుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 2 వేల తూటాలను స్వాధీనం చేసుకున్నారు. పంద్రాగస్టు వేళ ఉగ్రదాడులు జరగొచ్చన్న నిఘా వర్గాల హెచ్చరికల మేరకు దేశ రాజధాని దిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. 

Published : 12 Aug 2022 16:16 IST

స్వాతంత్ర్య దినోత్సవం సమయంలో భారీ కుట్రను దిల్లీ పోలీసులు భగ్నం చేశారు. దిల్లీలో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని అక్రమంగా రవాణా చేస్తున్న ఆరుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 2 వేల తూటాలను స్వాధీనం చేసుకున్నారు. పంద్రాగస్టు వేళ ఉగ్రదాడులు జరగొచ్చన్న నిఘా వర్గాల హెచ్చరికల మేరకు దేశ రాజధాని దిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. 

Tags :

మరిన్ని