Forbes list: ఒక్క ఏడాదిలోనే రెట్టింపైన అదానీ సంపద
ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, రూపాయి క్షీణత, ఉద్యోగ కోతలు, మాంద్యం భయాలు ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే. మరోవైపు భారత్లో కుబేరుల సంపద మాత్రం రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. దేశంలో టాప్ - 100 సంపన్నుల మొత్తం సంపద ఈ ఏడాది 25 బిలియన్ డాలర్లు పెరిగి 800 బిలియన్ డాలర్లకు చేరింది. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.62 లక్షల కోట్లకు సమానం. దేశంలో టాప్ -100 కుబేరుల మొత్తం సంపదలో అదానీ, అంబానీ వాటానే దాదాపు 30 శాతంగా ఉండటం గమనార్హం.
Published : 29 Nov 2022 21:24 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM