IND Vs AUS: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న భారత్‌, ఆస్ట్రేలియా క్రికెట్ జట్లు

హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఆదివారం జరగనున్న మూడో టీ20 అడేందుకు భారత్‌, ఆస్ట్రేలియా జట్లు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నాయి. వారిని చూసేందుకు అభిమానులు ఆసక్తి కనబరిచారు. ఎయిర్ పోర్ట్ నుంచి  ప్రత్యేక బస్సులో వారు భారత జట్టు పార్క్‌ హయత్, ఆస్ట్రేలియా టీమ్‌ తాజ్ కృష్ణ హోటల్‌కు వెళ్లాయి.

Published : 24 Sep 2022 19:18 IST

Tags :

మరిన్ని