Republic Day: భారత గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఈజిప్టు అధ్యక్షుడు
ఓ వైపు పాకిస్థాన్, మరో వైపు చైనా పక్కలో బల్లెంలా తయారై భారత్ను ఇరుకున పెడుతున్న పరిస్థితుల్లో.. ఇతర దేశాలతో సంబంధాల బలోపేతంపై భారత్ దృష్టి సారించింది. ఈ క్రమంలోనే గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతా ఎల్ -సిసిని భారత్ ఆహ్వానించింది. అబ్దెల్ రాకతో భారత్కు జరిగే ప్రయోజనాలు ఏంటి? పాక్, చైనాలకు ఈజిప్టు ద్వారా ఎలా చెక్ పెట్టవచ్చు? ఇరుదేశాల పరస్పర బంధం ఎంత బలమైనది?
Updated : 23 Jan 2024 16:36 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
-
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని