NZ vs IND: ‘ఫుట్ వాలీ’ గేమ్ ఆడిన భారత్, న్యూజిలాండ్ క్రికెటర్లు
మూడు టీ20ల సిరీస్లో భాగంగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరగాల్సిన తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దైన విషయం తెలిసిందే. ఉదయం నుంచీ వెల్లింగ్టన్లో వర్షం పడుతుడటంతో మ్యాచ్ నిర్వహణపై నీలిమేఘాలు కమ్ముకొన్నాయి. దీంతో ఇన్డోర్లోనే భారత్, కివీస్ ఆటగాళ్లు ‘ఫుట్ వాలీ’ గేమ్ను సరదాగా ఆడారు. ఆ వీడియోను బీసీసీఐ తన తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది.
Published : 18 Nov 2022 16:34 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
జైలు నుంచి కేజ్రీవాల్ పాలన.. ‘సీఎంగా కొనసాగడానికి అడ్డంకి ఏంటీ?’దిల్లీ హైకోర్టు
-
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం
-
‘ఎంపీగా లేకపోతేనేం’.. వరుణ్ గాంధీ భావోద్వేగ లేఖ
-
జగన్.. ఈ 7 ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా?: చంద్రబాబు సవాల్
-
సూచీల దూకుడు.. 900+ పాయింట్ల లాభంలో సెన్సెక్స్.. కారణమేంటి?
-
వరుస ఫ్లాప్స్ వల్లే రాజకీయాల్లోకి అడుగుపెట్టారా: కంగన సమాధానం ఏమిటంటే..?