NZ vs IND: ‘ఫుట్‌ వాలీ’ గేమ్‌ ఆడిన భారత్‌, న్యూజిలాండ్‌ క్రికెటర్లు

మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా భారత్, న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరగాల్సిన తొలి మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దైన విషయం తెలిసిందే. ఉదయం నుంచీ వెల్లింగ్టన్‌లో వర్షం పడుతుడటంతో మ్యాచ్‌ నిర్వహణపై నీలిమేఘాలు కమ్ముకొన్నాయి. దీంతో ఇన్‌డోర్‌లోనే భారత్‌, కివీస్ ఆటగాళ్లు ‘ఫుట్ వాలీ’ గేమ్‌ను సరదాగా ఆడారు. ఆ వీడియోను బీసీసీఐ తన తన సోషల్‌ మీడియా ఖాతాలో షేర్‌ చేసింది.

Published : 18 Nov 2022 16:34 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు