Prarambh Mission: భారత అంతరిక్షయాన రంగంలో సరికొత్త అధ్యాయం

భారత అంతరిక్షయాన రంగ చరిత్రలో సరికొత్త అధ్యాయం ఆవిష్కృతమైంది. తొలిసారి ఓ ప్రైవేటు సంస్థ రూపొందించిన రాకెట్  విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. 3 ఉపగ్రహాలను నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ అంకురసంస్థ రూపొందించిన విక్రమ్-S రాకెట్ అంతరిక్షంలోకి దూసుకెళ్లింది.

Published : 18 Nov 2022 13:29 IST

Tags :

మరిన్ని