Prarambh Mission: భారత అంతరిక్షయాన రంగంలో సరికొత్త అధ్యాయం
భారత అంతరిక్షయాన రంగ చరిత్రలో సరికొత్త అధ్యాయం ఆవిష్కృతమైంది. తొలిసారి ఓ ప్రైవేటు సంస్థ రూపొందించిన రాకెట్ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. 3 ఉపగ్రహాలను నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. హైదరాబాద్కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ అంకురసంస్థ రూపొందించిన విక్రమ్-S రాకెట్ అంతరిక్షంలోకి దూసుకెళ్లింది.
Published : 18 Nov 2022 13:29 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం
-
ఆ దర్శకుడి మూఢనమ్మకం.. 42 రోజులపాటు ఒకే దుస్తులు: విద్యా బాలన్
-
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!