Mann Ki Baat: ‘జీ20’కి అధ్యక్షత వహించడం భారత్‌ గొప్ప అవకాశం: మోదీ

జీ20 కూటమికి నేతృత్వం వహించడం భారత్‌కు దక్కిన గౌరవమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇకపై కూటమిలో మనదేశ పాత్ర ఎంతో కీలకం కానుందన్నారు.  ‘మన్‌ కీ బాత్‌’లో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

Published : 27 Nov 2022 17:53 IST

జీ20 కూటమికి నేతృత్వం వహించడం భారత్‌కు దక్కిన గౌరవమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇకపై కూటమిలో మనదేశ పాత్ర ఎంతో కీలకం కానుందన్నారు.  ‘మన్‌ కీ బాత్‌’లో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

Tags :

మరిన్ని