ind vs ban: మూడో రోజూ బంగ్లాకు చుక్కలే.. మ్యాచ్‌ హైలైట్స్‌ ఇవిగో..!

తొలి టెస్టులో భారత్‌ పట్టు బిగించింది. రెండో ఇన్నింగ్స్‌లో శుభ్‌మన్ గిల్ (110), పుజారా (102*) సెంచరీలతో రాణించడంతో.. బంగ్లాకు 513 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. దీంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి.. బంగ్లా వికెట్ నష్టానికి 42 పరుగులు చేసింది. మిగిలిన రెండు రోజుల్లో ఇంకా 471 పరుగులు చేస్తే బంగ్లా విజయం సాధిస్తుంది.

Published : 16 Dec 2022 19:34 IST
Tags :

మరిన్ని