IND vs ENG : పంత్‌ సూపర్‌ సెంచరీ.. మూడో వన్డే హైలైట్స్‌

టీమ్‌ఇండియా ఛేదన అదరహో. పంత్‌ (125 నాటౌట్‌) అద్భుత శతకానికి, హార్దిక్‌ పాండ్య (71) పోరాటం తోడైన వేళ ఆదివారం చివరిదైన మూడో వన్డేలో భారత్‌ 5 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్‌ను ఓడించి 2-1తో సిరీస్‌ను చేజిక్కించుకుంది. 260 పరుగుల లక్ష్యాన్ని టీమ్‌ఇండియా.. 42.1 ఓవర్లలో అయిదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. మూడో వన్డే హైలైట్స్‌ చూసేయండి.

Published : 18 Jul 2022 07:24 IST
Tags :

మరిన్ని