IND vs ENG : పంత్ సూపర్ సెంచరీ.. మూడో వన్డే హైలైట్స్
టీమ్ఇండియా ఛేదన అదరహో. పంత్ (125 నాటౌట్) అద్భుత శతకానికి, హార్దిక్ పాండ్య (71) పోరాటం తోడైన వేళ ఆదివారం చివరిదైన మూడో వన్డేలో భారత్ 5 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ను ఓడించి 2-1తో సిరీస్ను చేజిక్కించుకుంది. 260 పరుగుల లక్ష్యాన్ని టీమ్ఇండియా.. 42.1 ఓవర్లలో అయిదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. మూడో వన్డే హైలైట్స్ చూసేయండి.
Published : 18 Jul 2022 07:24 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు