PM Modi: ప్రపంచ శాంతి, సుస్థిరతను కాపాడేందుకు శక్తిగా అది పని చేస్తుంది: మోదీ
భారత్ , అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యం వాస్తవంగా పరస్పర నమ్మకంతో కూడినదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. జపాన్ రాజధాని టోక్యోలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. రెండు దేశాల మధ్య స్నేహం ప్రపంచ శాంతి, సుస్థిరతను కాపాడేందుకు శక్తిగా పని చేస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా తన అభిప్రాయాలను వెల్లడించిన అమెరికా అధ్యక్షుడు బైడెన్ భారత్ , అమెరికా సంబంధాలను ఈ భూమి మీద అత్యంత సన్నిహితంగా మార్చేందుకు తాను కట్టుబడి ఉన్నట్లు తెలిపారు.
Published : 24 May 2022 16:21 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ