Asian Games: శ్రీలంకపై ఫైనల్‌లో భారత మహిళా క్రికెట్‌ జట్టు ఘన విజయం.. మ్యాచ్‌ హైలైట్స్‌

ప్రతిష్ఠాత్మక ఆసియా క్రీడల్లో (Asian Games 2022) భారత మహిళా క్రికెట్‌ జట్టు స్వర్ణ పతకం సాధించింది. సోమవారం శ్రీలంకతో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో 19 పరుగుల తేడాతో గెలుపొందింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమ్‌ఇండియా.. భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది. ఈ లక్ష్యఛేదనలో శ్రీలంక 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 97 పరుగులకు పరిమితమైంది. ఈ మ్యాచ్‌ హైలైట్స్‌ మీరూ చూడండి.

Published : 25 Sep 2023 19:40 IST
Tags :

మరిన్ని