IND vs ENG : ఇంగ్లాండ్‌పై టీమ్‌ఇండియా ఘన విజయం.. మ్యాచ్‌ హైలైట్స్‌

ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో భారత్‌ పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లాండ్‌ 110 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లు బుమ్రా(6/19), షమీ(3/31) నిప్పులు చెరిగారు. అనంతరం లక్ష్య ఛేదనలో భారత్ వికెట్ కోల్పోకుండా 114 పరుగులు చేసి గెలుపొందింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి టీమ్‌ఇండియా దూసుకెళ్లింది.

Published : 12 Jul 2022 22:39 IST

Tags :

మరిన్ని