IND vs ENG : ఇంగ్లాండ్పై టీమ్ఇండియా ఘన విజయం.. మ్యాచ్ హైలైట్స్
ఇంగ్లాండ్తో జరిగిన తొలి వన్డే మ్యాచ్లో భారత్ పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 110 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లు బుమ్రా(6/19), షమీ(3/31) నిప్పులు చెరిగారు. అనంతరం లక్ష్య ఛేదనలో భారత్ వికెట్ కోల్పోకుండా 114 పరుగులు చేసి గెలుపొందింది. దీంతో మూడు వన్డేల సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి టీమ్ఇండియా దూసుకెళ్లింది.
Published : 12 Jul 2022 22:39 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘స్పీడ్’ స్టార్లు vs సిక్సర్ల వీరులు... రెండు జట్లలో ‘హ్యాట్రిక్’ ఎవరికి?
-
‘దుబాయ్ ప్రయాణాలను రీషెడ్యూల్ చేసుకోండి’ - ఇండియన్ ఎంబసీ అడ్వైజరీ
-
హిందూపురంలో నామినేషన్ వేసిన నందమూరి బాలకృష్ణ
-
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
-
తొలి విడత పోలింగ్.. కొన్ని రాష్ట్రాల్లో ఉద్రిక్తతలు..!
-
చంద్రబాబు తరఫున నామినేషన్ వేసిన నారా భువనేశ్వరి