IND vs ENG : రెండో టీ20 మ్యాచ్‌ హైలైట్స్‌..

ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత్‌ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమ్‌ఇండియా 170/8 స్కోరు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ 121 పరుగులకే ఆలౌటైంది. దీంతో 49 పరుగుల తేడాతో భారత్‌ ఘన విజయం సాధించి మూడు టీ20ల సిరీస్‌లో 2-0 ఆధిక్యంతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. మరి రెండో టీ20 మ్యాచ్‌ హైలైట్స్‌ మీ కోసం..  

Published : 10 Jul 2022 07:04 IST

ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత్‌ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమ్‌ఇండియా 170/8 స్కోరు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ 121 పరుగులకే ఆలౌటైంది. దీంతో 49 పరుగుల తేడాతో భారత్‌ ఘన విజయం సాధించి మూడు టీ20ల సిరీస్‌లో 2-0 ఆధిక్యంతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. మరి రెండో టీ20 మ్యాచ్‌ హైలైట్స్‌ మీ కోసం..  

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు