IND vs ENG : రెండో టీ20 మ్యాచ్ హైలైట్స్..
ఇంగ్లాండ్తో జరిగిన రెండో టీ20 మ్యాచ్లో భారత్ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా 170/8 స్కోరు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ 121 పరుగులకే ఆలౌటైంది. దీంతో 49 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించి మూడు టీ20ల సిరీస్లో 2-0 ఆధిక్యంతో సిరీస్ను కైవసం చేసుకుంది. మరి రెండో టీ20 మ్యాచ్ హైలైట్స్ మీ కోసం..
Published : 10 Jul 2022 07:04 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
-
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
-
దేశాల మధ్య డీఫ్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
-
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?