Ind vs Aus: ఉప్పల్ వేదికగా జరిగిన టీ 20 ఫైనల్‌ మ్యాచ్‌లో భారత్ విజయభేరి

హైదరాబాద్ ఉప్పల్ వేదికగా జరిగిన చివరి టీ 20 మ్యాచ్‌లో భారత్ విజయభేరి మోగించింది. ఉత్కంఠభరితంగా సాగిన పోరులో 6 వికెట్ల తేడాతో గెలిచి సిరీస్ కైవసం చేసుకుంది. సూర్యకుమార్ యాదవ్, కోహ్లీ మెరుపు అర్ధ శతకాలతో టీమ్‌ ఇండియాను విజయ తీరాలకు చేర్చారు. మూడు మ్యాచుల్లోనూ బౌలింగ్‌తో సత్తా చాటిన అక్షర్ పటేల్‌.. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. 

Published : 26 Sep 2022 09:27 IST

Tags :

మరిన్ని