Ind vs Aus: ఉప్పల్ వేదికగా జరిగిన టీ 20 ఫైనల్ మ్యాచ్లో భారత్ విజయభేరి
హైదరాబాద్ ఉప్పల్ వేదికగా జరిగిన చివరి టీ 20 మ్యాచ్లో భారత్ విజయభేరి మోగించింది. ఉత్కంఠభరితంగా సాగిన పోరులో 6 వికెట్ల తేడాతో గెలిచి సిరీస్ కైవసం చేసుకుంది. సూర్యకుమార్ యాదవ్, కోహ్లీ మెరుపు అర్ధ శతకాలతో టీమ్ ఇండియాను విజయ తీరాలకు చేర్చారు. మూడు మ్యాచుల్లోనూ బౌలింగ్తో సత్తా చాటిన అక్షర్ పటేల్.. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా నిలిచాడు.
Published : 26 Sep 2022 09:27 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్