New York: ఉగ్రవాదం నశించాలంటూ పాకిస్థాన్ కాన్సులేట్ వద్ద ఇండియన్ అమెరికన్ల నిరసనలు
ముంబయిలో ఉగ్రవాదులు సృష్టించిన మారణహోమానికి 14 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ ఉదంతం ప్రపంచ ఉగ్రవాద దాడుల్లోనే అత్యంత ఘోరమైన ఘటనగా చరిత్రలో నిలిచిపోయింది. ఈ సందర్బంగా అమెరికాలోని ఐదు ప్రధాన రాష్ట్రాల్లో ‘#NeverForget 26/11’ సందేశాలను చూపుతూ ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ, సౌత్ ఆసియన్ డైసుపోర ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
Published : 27 Nov 2022 16:48 IST
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మా పేర్లు చెప్పాలని వారిని చిత్రహింసలు పెడుతున్నారు: బొండా ఉమా
-
యాక్టర్ జగన్.. ఎన్నికల లబ్ధికి ఉత్తుత్తి శిబిరాలు
-
కేరళలో ఒక్క ఓటరు కోసం.. అడవిలో 18 కి.మీ. ప్రయాణం
-
మిమ్మల్ని గద్దెనెక్కిస్తే.. నడిరోడ్డుపై పడేశారు
-
వేదమంత్రాల సాక్షిగా శ్రీకృష్ణుడితో యువతి పెళ్లి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM