New York: ఉగ్రవాదం నశించాలంటూ పాకిస్థాన్ కాన్సులేట్ వద్ద ఇండియన్ అమెరికన్ల నిరసనలు

ముంబయిలో ఉగ్రవాదులు సృష్టించిన మారణహోమానికి 14 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ ఉదంతం ప్రపంచ ఉగ్రవాద దాడుల్లోనే అత్యంత ఘోరమైన ఘటనగా చరిత్రలో నిలిచిపోయింది. ఈ సందర్బంగా అమెరికాలోని ఐదు ప్రధాన రాష్ట్రాల్లో ‘#NeverForget 26/11’ సందేశాలను చూపుతూ ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ, సౌత్ ఆసియన్ డైసుపోర ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. 

Published : 27 Nov 2022 16:48 IST

New York: ఉగ్రవాదం నశించాలంటూ పాకిస్థాన్ కాన్సులేట్ వద్ద ఇండియన్ అమెరికన్ల నిరసనలు

Tags :