IND vs NZ: హైదరాబాద్‌ చేరుకున్న భారత క్రికెట్‌ జట్టు

భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య ఈ నెల 18న వన్డే క్రికెట్‌ మ్యాచ్‌ జరగనుంది. ఈ నేపథ్యంలో భారత జట్టు సభ్యులు సోమవారం హైదరాబాద్‌ చేరుకున్నారు. శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి పార్క్‌ హయత్‌ హోటల్‌కు వెళ్లారు.

Updated : 17 Jan 2023 17:02 IST

భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య ఈ నెల 18న వన్డే క్రికెట్‌ మ్యాచ్‌ జరగనుంది. ఈ నేపథ్యంలో భారత జట్టు సభ్యులు సోమవారం హైదరాబాద్‌ చేరుకున్నారు. శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి పార్క్‌ హయత్‌ హోటల్‌కు వెళ్లారు.

Tags :

మరిన్ని