Pak Militants: పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉగ్రవాద కదలికలు.. భారత నిఘా వ్యవస్థ హెచ్చరిక
భారత్లోకి చొరబడి విధ్వంసం సృష్టించేందుకు పాకిస్థాన్ ఉగ్రవాదులు కుట్రలు పన్నుతున్నారు. ప్రతిష్ఠాత్మక అమర్ నాథ్ యాత్ర ప్రారంభమైన నేపథ్యంలో పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉగ్రవాద కదలికలు ఊపందుకున్నాయి. నియంత్రణ రేఖ వెంబడి వివిధ లాంచ్ ప్యాడ్లలో భారత్ లోకి చొరబడేందుకు వందలాది ముష్కరులు నక్కి ఉన్నారన్న భారత నిఘా వ్యవస్థ హెచ్చరిక ఆందోళనకు గురిచేస్తోంది.
Published : 04 Jul 2022 13:10 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్
-
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?
-
కొనసాగుతోన్న తొలివిడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
-
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!
-
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో మార్కెట్ సూచీలు
-
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!