Pak Militants: పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఉగ్రవాద కదలికలు.. భారత నిఘా వ్యవస్థ హెచ్చరిక

భారత్‌లోకి చొరబడి విధ్వంసం సృష్టించేందుకు పాకిస్థాన్ ఉగ్రవాదులు కుట్రలు పన్నుతున్నారు. ప్రతిష్ఠాత్మక అమర్ నాథ్ యాత్ర ప్రారంభమైన నేపథ్యంలో పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఉగ్రవాద కదలికలు ఊపందుకున్నాయి. నియంత్రణ రేఖ వెంబడి వివిధ లాంచ్ ప్యాడ్లలో భారత్ లోకి చొరబడేందుకు వందలాది ముష్కరులు నక్కి ఉన్నారన్న భారత నిఘా వ్యవస్థ హెచ్చరిక ఆందోళనకు గురిచేస్తోంది.

Published : 04 Jul 2022 13:10 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు