IND vs NZ: నెట్స్‌లో చెమటోడ్చిన టీమ్‌ఇండియా కుర్రాళ్లు

మూడు టీ20ల సిరీస్‌ కోసం న్యూజిలాండ్‌కు వెళ్లిన భారత జట్టు తీవ్రంగా సాధన చేస్తోంది. శుక్రవారం తొలి టీ20 మ్యాచ్‌ జరగనుండటంతో టీమ్‌ఇండియా ఆటగాళ్లు కఠోర సాధన చేశారు. రిషభ్‌ పంత్‌, శ్రేయస్‌ అయ్యర్, సంజూ శాంసన్, హార్దిక్‌ పాండ్య తదితరులు బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ చేశారు. ఆ వీడియోను బీసీసీఐ తన ట్విటర్‌లో షేర్‌ చేసింది.

Published : 17 Nov 2022 20:41 IST

మూడు టీ20ల సిరీస్‌ కోసం న్యూజిలాండ్‌కు వెళ్లిన భారత జట్టు తీవ్రంగా సాధన చేస్తోంది. శుక్రవారం తొలి టీ20 మ్యాచ్‌ జరగనుండటంతో టీమ్‌ఇండియా ఆటగాళ్లు కఠోర సాధన చేశారు. రిషభ్‌ పంత్‌, శ్రేయస్‌ అయ్యర్, సంజూ శాంసన్, హార్దిక్‌ పాండ్య తదితరులు బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ చేశారు. ఆ వీడియోను బీసీసీఐ తన ట్విటర్‌లో షేర్‌ చేసింది.

Tags :

మరిన్ని