Sania Mirza: టెన్నిస్కు సానియా వీడ్కోలు.. ఆఖరి మ్యాచ్లో భావోద్వేగం
భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా.. సుదీర్ఘ టెన్నిస్ కెరీర్కు ఘనంగా వీడ్కోలు పలికింది. ఎల్బీ స్టేడియంలో జరిగిన ఫేర్ వెల్ మ్యాచ్లో విజయం సాధించింది. 20 ఏళ్ల క్రితం ఎక్కడ టెన్నిస్ ప్రాక్టీస్ ప్రారంభించానో.. అక్కడే ఫేర్ వెల్ మ్యాచ్ ఆడడం మర్చిపోలేని అనుభూతి అని సానియా కన్నీరు పెట్టుకుంది. సానియా చివరి మ్యాచ్ చూసేందుకు.. సినీ, క్రికెట్, రాజకీయ ప్రముఖులు తరలివచ్చారు.
Published : 05 Mar 2023 20:30 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
-
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని