Sania Mirza: టెన్నిస్‌కు సానియా వీడ్కోలు.. ఆఖరి మ్యాచ్‌లో భావోద్వేగం

భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా.. సుదీర్ఘ టెన్నిస్ కెరీర్‌కు ఘనంగా వీడ్కోలు పలికింది. ఎల్బీ స్టేడియంలో జరిగిన ఫేర్ వెల్ మ్యాచ్‌లో విజయం సాధించింది. 20 ఏళ్ల క్రితం ఎక్కడ టెన్నిస్ ప్రాక్టీస్ ప్రారంభించానో.. అక్కడే ఫేర్ వెల్ మ్యాచ్ ఆడడం మర్చిపోలేని అనుభూతి అని సానియా కన్నీరు పెట్టుకుంది. సానియా చివరి మ్యాచ్ చూసేందుకు.. సినీ, క్రికెట్, రాజకీయ ప్రముఖులు తరలివచ్చారు.

Published : 05 Mar 2023 20:30 IST

భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా.. సుదీర్ఘ టెన్నిస్ కెరీర్‌కు ఘనంగా వీడ్కోలు పలికింది. ఎల్బీ స్టేడియంలో జరిగిన ఫేర్ వెల్ మ్యాచ్‌లో విజయం సాధించింది. 20 ఏళ్ల క్రితం ఎక్కడ టెన్నిస్ ప్రాక్టీస్ ప్రారంభించానో.. అక్కడే ఫేర్ వెల్ మ్యాచ్ ఆడడం మర్చిపోలేని అనుభూతి అని సానియా కన్నీరు పెట్టుకుంది. సానియా చివరి మ్యాచ్ చూసేందుకు.. సినీ, క్రికెట్, రాజకీయ ప్రముఖులు తరలివచ్చారు.

Tags :

మరిన్ని