Quad: భారత్పై అమెరికా అధ్యక్షుడు బైడన్ ప్రశంసలు
క్వాడ్ భేటీ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చైనాతో పోలుస్తూ భారత్ పై ప్రశంసలు కురిపించారు. కరోనాను ఎదుర్కోవడంలో భారత్ వంటి ప్రజాస్వామ్యం విజయం సాధించిందని అన్నారు. భారత్ తో సమాన స్థాయిలో ఉన్నా చైనా ఈ విషయంలో విఫలమైందని విమర్శించారు. ప్రజాస్వామ్యం ఫలితాలు రాబట్టగలదని ప్రధాని మోదీ పని తీరు చాటుతోందని అన్నారు.
Published : 24 May 2022 19:51 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా