Republic Day- Delhi: గణతంత్ర వేడుకల్లో.. తొలిసారి స్వదేశీ ఆయుధాల ప్రదర్శన
భారత గణతంత్ర వేడుకలు(Republic Day) అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది సైనిక విన్యాసాలు. ఆయుధ ప్రదర్శన. ఈ పరేడ్ను తిలకించడానికి దేశం నలుమూలాల నుంచి ప్రజలు దిల్లీకి వస్తారు. ఇందులో ప్రదర్శించే ఆయుధాలు.. ప్రపంచ యవనికపై భారత సత్తాను చాటనున్నాయి. చైనా, పాకిస్థాన్ దేశాలతో సరిహద్దు వివాదం నెలకొన్న వేళ ఈ సారి పరేడ్లో ప్రదర్శించే ఆయుధ ప్రదర్శన ప్రత్యేకంగా నిలవనుంది.
Updated : 23 Jan 2024 16:10 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
పరిశ్రమలు తేవడం తెదేపా బ్రాండ్.. తరిమికొట్టడం జగన్ బ్రాండ్: చంద్రబాబు
-
ప్రెగ్నెన్సీపై స్పందించిన పరిణీతి చోప్రా.. ఏమన్నారంటే!
-
తొలిసారి చేతులు కలిపిన దిగ్గజాలు.. అదానీ కంపెనీలో రిలయన్స్కు వాటా