Andhra News: రూ.వేల కోట్ల ఆస్తుల ‘ఇందు’ భోజనం భారీ సీక్వెల్‌

ఒకప్పుడు లేపాక్షి నాలెడ్జి హబ్ పేరిట అడ్డగోలుగా దోచేసిన జే గ్యాంగ్.. ఇప్పుడు ఇందూ ప్రాజెక్ట్స్ దివాలా ప్రక్రియను అడ్డుపెట్టుకుని భారీ లూటీకి తెగబడుతోంది. వివిధ బ్యాంకుల్లో ఇందూ తాకట్టు పెట్టిన అత్యంత విలువైన లేపాక్షి భూములను కొల్లగొట్టేందుకు పక్కా స్కెచ్ వేసింది. రూ.500 కోట్ల నామమాత్రపు చెల్లింపులతో.. రూ.వేల కోట్ల ఆస్తులు కాజేసే ప్రణాళికను పకడ్బందీగా అమలు చేసింది. 

Published : 23 Aug 2022 12:30 IST

ఒకప్పుడు లేపాక్షి నాలెడ్జి హబ్ పేరిట అడ్డగోలుగా దోచేసిన జే గ్యాంగ్.. ఇప్పుడు ఇందూ ప్రాజెక్ట్స్ దివాలా ప్రక్రియను అడ్డుపెట్టుకుని భారీ లూటీకి తెగబడుతోంది. వివిధ బ్యాంకుల్లో ఇందూ తాకట్టు పెట్టిన అత్యంత విలువైన లేపాక్షి భూములను కొల్లగొట్టేందుకు పక్కా స్కెచ్ వేసింది. రూ.500 కోట్ల నామమాత్రపు చెల్లింపులతో.. రూ.వేల కోట్ల ఆస్తులు కాజేసే ప్రణాళికను పకడ్బందీగా అమలు చేసింది. 

Tags :

మరిన్ని