Andhra News: రూ.వేల కోట్ల ఆస్తుల ‘ఇందు’ భోజనం భారీ సీక్వెల్
ఒకప్పుడు లేపాక్షి నాలెడ్జి హబ్ పేరిట అడ్డగోలుగా దోచేసిన జే గ్యాంగ్.. ఇప్పుడు ఇందూ ప్రాజెక్ట్స్ దివాలా ప్రక్రియను అడ్డుపెట్టుకుని భారీ లూటీకి తెగబడుతోంది. వివిధ బ్యాంకుల్లో ఇందూ తాకట్టు పెట్టిన అత్యంత విలువైన లేపాక్షి భూములను కొల్లగొట్టేందుకు పక్కా స్కెచ్ వేసింది. రూ.500 కోట్ల నామమాత్రపు చెల్లింపులతో.. రూ.వేల కోట్ల ఆస్తులు కాజేసే ప్రణాళికను పకడ్బందీగా అమలు చేసింది.
Published : 23 Aug 2022 12:30 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!