పంచాయతీలకు నిధులివ్వాలంటూ సర్పంచుల వినూత్న నిరసన

వైకాపా (Ysrcp) ప్రభుత్వంలో తమకు కనీస గౌరవం దక్కడం లేదంటూ సర్పంచులు గుంటూరు (Guntur)లోని అంబేడ్కర్ విగ్రహం ఎదుట అరగుండు కొట్టించుకుని నిరసన తెలిపారు. ప్రజలు ఎన్నుకున్న సర్పంచుల (Sarpanche)ను ప్రభుత్వం ఉత్సవ విగ్రహాలు మార్చిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గుండు చేయించుకుంటే మూడు నెలల్లో మళ్లీ వెంట్రుకలు వస్తాయని.. కానీ ప్రభుత్వం నుంచి గ్రామ పంచాయతీలకు నిధులు వస్తాయన్న నమ్మకం లేదంటూ మండిపడ్డారు.

Published : 06 May 2023 18:40 IST
Tags :

మరిన్ని