CM Jagan: సీఎం జగన్‌కు ఉగ్రవాదుల నుంచి ముప్పు.. కేంద్రానికి నోట్‌!

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ (CM Jagan)కు కొత్త ముప్పు ఉందని ఇంటెలిజెన్స్ విభాగం పేర్కొంది. ఐఎస్‌ఐ (ISI) ప్రేరేపిత ఉగ్రవాదులతో ఆయనకు ముప్పు ఉందని.. ఇటీవల సీఎం దిల్లీ పర్యటన సందర్భంగా కేంద్రానికి పంపిన నోట్‌లో తెలిపింది. జెడ్ ప్లస్ స్థాయి భద్రత కల్పించాల్సిందిగా కేంద్రాన్ని కోరింది.

Published : 30 May 2023 20:47 IST

Tags :

మరిన్ని