Srikakulam: పరీక్ష హాల్లోనే విద్యార్ధి మృతి

శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో తీరని విషాదం నెలకొంది. ఇంటర్ పరీక్ష రాస్తున్న కార్తీక్ అనే విద్యార్థి స్పృహ కోల్పోయి మృతిచెందాడు. 

Published : 18 May 2022 16:34 IST

శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో తీరని విషాదం నెలకొంది. ఇంటర్ పరీక్ష రాస్తున్న కార్తీక్ అనే విద్యార్థి స్పృహ కోల్పోయి మృతిచెందాడు. 

Tags :

మరిన్ని