YSRCP: తిరువూరు వైకాపాలో ‘కుర్చీ’ కుమ్ములాటలు..!
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మున్సిపాల్టీలో అధికారం కోసం అధికార వైకాపాలో కుమ్ములాటలు కొనసాగుతున్నాయి. ఛైర్పర్సన్ పదవి కోసం గతంలో అనుకున్న రెండేళ్ల ఒప్పందం అమలు చేయకపోవడంతో.. అధికార పార్టీ సభ్యులు ఇవాళ్టి కౌన్సిల్ సమావేశానికి డుమ్మా కొట్టారు. మొత్తం 17 మంది అధికార పార్టీ సభ్యులుంటే.. ఛైర్పర్సన్తో కలిపి 8 మంది మాత్రమే కౌన్సిల్ భేటీకీ హాజరయ్యారు. కోరమ్ లేకపోవడంతో సమావేశం వాయిదా పడింది. అధికార పార్టీలో విభేదాలతో పట్టణంలో అభివృద్ధి కుంటుపడిందని ముగ్గురు ప్రతిపక్ష సభ్యులు ఆరోపించారు.
Published : 31 May 2023 16:54 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం