YSRCP: విశాఖలో ఎంపీ సమక్షంలోనే వైకాపా నేతల బాహాబాహీ

విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ పక్కన ఉండగానే వైకాపా నేతలు బాహాబాహీకి దిగారు. జీవీఎంసీ 60వ వార్డ్ కార్పోరేటర్ సురేష్ సొంతపార్టీ నేత పొట్టి మూర్తిపై చేయిచేసుకున్నాడు. 58వ వార్డులో ఈ ఘటన జరిగిన సమయంలో ఎంపీ సహా పార్టీలూ కొందరు అక్కడే ఉన్నారు. గతంలోనూ ఇదే తరహాలో వ్యవహరించిన సురేష్.. పార్టీకి చెడ్డపేరు తెస్తున్నారని ఆరోపించారు.

Published : 24 Jul 2022 11:39 IST
Tags :

మరిన్ని