Taiwan: తైవాన్లో నిలిచిన అంతర్జాలం.. చైనాపై ఆరోపణలు
తైవాన్లోని మాట్సూ ద్వీపం ఇంటర్నెట్ లేక నెలరోజులుగా ఒంటరిగా నిలిచిపోయింది. అయితే తైవాన్ నుంచి మాట్సూకు ఇంటర్నెట్ సరఫరా చేసే వైర్లను చైనా పడవలు కత్తిరించాయని తైవాన్ అధికారులు ఆరోపిస్తున్నారు. వీటికి సంబంధించి తమ వద్ద సరైన ఆధారాలు లేవని చెబుతున్నారు. బయటి ప్రపంచంతో సంబంధాల కోసం పాత సాంకేతికత వ్యవస్థను వాడుతున్నామన్నారు. ఇంటర్నెట్ లేకపోవడం వల్ల సమాచార వ్యవస్థలో తీవ్ర అంతరాయం ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Published : 09 Mar 2023 12:26 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీ పిటిషన్పై తీర్పు వాయిదా
-
కొంతమంది ముంబయి ఆటగాళ్లు రోహిత్ శర్మనే కెప్టెన్ అనుకుంటున్నారు: ఇర్ఫాన్ పఠాన్
-
మాధురి దీక్షిత్తో నటించాలంటే భయమేసింది: మనీషా కొయిరాలా
-
రోహిత్తో ఓపెనింగ్ చేసేది ఎవరు? మీ ఛాయిస్ ఎవరు?
-
యాడ్ సైజ్లోనే ‘క్షమాపణలు’ ప్రచురించారా?.. పతంజలిని ప్రశ్నించిన సుప్రీం
-
తెలుగులో ‘నాయట్టు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?