Covid 19: ఏటా బూస్టర్‌ డోస్‌ తీసుకోవడం మంచిది: ఏఐజీ ఛైర్మన్‌ నాగేశ్వర్‌ రెడ్డి

ఒమిక్రాన్‌కు చెందిన బీఎఫ్‌.7 సబ్‌ వేరియంట్‌ ఇప్పుడు మన దేశంలోకీ ప్రవేశించింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సహా రాష్ట్రాలన్నీ అప్రమత్తమవుతున్నాయి. ఈ బీఎఫ్‌.7 వేరియంట్‌పై ఏఐజీ ఛైర్మన్‌ డాక్టర్‌ నాగేశ్వర్‌రెడ్డి తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

Published : 23 Dec 2022 18:34 IST

ఒమిక్రాన్‌కు చెందిన బీఎఫ్‌.7 సబ్‌ వేరియంట్‌ ఇప్పుడు మన దేశంలోకీ ప్రవేశించింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సహా రాష్ట్రాలన్నీ అప్రమత్తమవుతున్నాయి. ఈ బీఎఫ్‌.7 వేరియంట్‌పై ఏఐజీ ఛైర్మన్‌ డాక్టర్‌ నాగేశ్వర్‌రెడ్డి తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

Tags :

మరిన్ని