Amaravati: 3 రాజధానులతో రాష్ట్రం మూడు ముక్కలయ్యే ప్రమాదం: అమరావతి బహుజన ఐకాస అధ్యక్షుడు
మూడు రాజధానులు పేరిట ముఖ్యమంత్రి జగన్ చలికాచుకొంటున్నారని అమరావతి బహుజన ఐకాస కన్వీనర్ పోతుల బాల కోటయ్య విమర్శించారు. మూడు రాజధానుల వల్ల రాష్ట్రం మూడు ముక్కలయ్యే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక ప్రాంతం పైకి మరో ప్రాంతాన్ని ఉసిగొల్పేందుకు.. అమరావతి నుంచి రాజధాని తరలించడం గొడ్డలిపెట్టుగా అభివర్ణించారు. ఈ చర్యలు వలన ఎక్కువగా నష్టపోయేది బహుజన కులాలు వారేనని వాపోయారు. రైతుల ఉద్యమానికి తలొగ్గి ప్రధాని నరేంద్ర మోదీ ఆ చట్టాలను వెనక్కి తీసుకున్నారని.. సీఎం జగన్ అయన కంటే ఘనుడా? అని బాల కోటయ్య ప్రశ్నించారు.
Updated : 07 Nov 2022 10:57 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
-
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
-
అమ్మ చనిపోయారు.. నేను పోటీ చేయలేను: ‘హిమాచల్’ డిప్యూటీ సీఎం కుమార్తె