AP News: ప్రభుత్వం మమ్మల్ని దొంగల్లా చూస్తోంది: ఇంజినీర్‌ ఐకాస

ప్రభుత్వం బిల్లులు చెల్లించని కారణంగానే రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన భవన నిర్మాణ పనులు నిలిచిపోయాయని పంచాయతీ రాజ్ ఇంజినీర్స్ అసోసియేషన్ ఐకాస నేతలు స్పష్టం చేశారు. కానీ, అధికారులు మాత్రం ఇంజినీర్లను బాధ్యులను చేస్తూ చర్యలు తీసుకోవడం అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమను దొంగల్లా చూస్తోందని ఇంజినీర్లు ఆవేదన వ్యక్తం చేశారు. 

Published : 13 Oct 2022 16:42 IST

Tags :

మరిన్ని