Ganesh Utsava Samiti: గణేశ్ నిమజ్జన తేదీపై భాగ్యనగర్ ఉత్సవ సమితి క్లారిటీ..!
కొందరు కావాలనే పనికట్టుకొని నిమజ్జన తేదీల్లో మార్పులు చేసినట్లు ప్రచారం చేస్తున్నారని భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భగవంతరావు పేర్కొన్నారు. 9వ తేదీన అనంత చతుర్దశి కావడంతో గణేశ్ నిమజ్జనాలను ఆ రోజే ఘనంగా నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. వినాయక్ సాగర్లోనే నిమజ్జనాలకు అనుమతించాలని డిమాండ్ చేశారు.
Published : 05 Sep 2022 18:50 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కేసీఆర్ చేసిన మొదటి తప్పు అదే: మంత్రి కోమటిరెడ్డి
-
కేసీఆర్ను దెబ్బతీయాలనుకునేవారికి ప్రజలే జవాబు చెప్తారు: కేటీఆర్
-
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
-
కేజ్రీవాల్ ఫోన్లోని ఎన్నికల వ్యూహాల కోసం.. ఈడీ ప్రయత్నాలు: ఆతిశీ
-
‘ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావు చెప్పినట్లే చేశా!’
-
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు