Covid: బూస్టర్‌ డోసు మేలు చేస్తుంది: డా.నాగేశ్వర్ రెడ్డి

చైనా సహా అమెరికా, బ్రిటన్‌లో కరోనా కేసుల పెరుగుదల భారతీయులను సైతం ఆందోళనకు గురుచేస్తోంది. దాదాపు ఏడాది కాలంగా మహమ్మారి ఊసులేదని ఊపిరిపీల్చుకుంటున్న నేపథ్యంలో.. మరోమారు వైరస్ వ్యాపిస్తుందన్న వార్తలు కలవరపెడుతున్నాయి. చైనాలో వస్తున్న ఒమిక్రాన్ బీఎఫ్‌ 7 రకం.. భారత్‌లో ఏ మేరకు ప్రభావం చూపే అవకాశం ఉంది? వ్యాక్సినేషన్ మహమ్మారి నుంచి మనల్ని పూర్తి గా కాపాడుతుందా? అనే అంశాలపై ప్రముఖ వైద్యులు నాగేశ్వర్ రెడ్డి తెలిపిప వివరాలు మీకోసం. 

Published : 24 Dec 2022 12:32 IST
Tags :

మరిన్ని